News
అధికారులతో గొడవపడిన వైసీపీ ఎమ్మెల్యే
తాడేపల్లి మండలం పెనుమాకలో సీఆర్డీఏ భూసేకరణ సమావేశం రసాభాసగా మారింది. తాము చెప్పిందే రాసుకోవాలంటూ సీఆర్డీఏ అధికారులతో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వాగ్వాదానికి దిగాడు. ఆయన చెప్పిన దానికి అధికారులు నిరాకరించడంతో కోపంతో ఆయన బల్లను తోసేసారు. ఆయన అనుచరులు కుర్చీలను విరగ్గొట్టారు. వెంటనే పోలీసులు రంగంప్రవేశం చేసి ఆయన అనుచరులను అదుపులోకి తీసుకున్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








